Posts

Telugu story

 తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.         మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు అయింది.కొడుకు....కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు  వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు  ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.      కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!        చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది. అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.         నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.     ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని  గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు...

Telugu story

 #కాశీలో  జరిగిన ఒక #యదార్ధ_సంఘటన     ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది.ఆ ఇంట్లోవారందరూ ధార్మికులు,దైవ భక్తి కలవారు.ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు.వయస్సులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.తనకి ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు.ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు,అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు.ఆ పసితనం లోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృడంగా నాటుకుంది.ఎలా వెళ్ళాలో తెలియదు.అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు.తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు.ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతుండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు.అప్పుడు తను ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు.ఇక ఒక్కడే అనాధలా మిగిలిపోయాడు.ఆ చిన్నవాడు రోజూ తన వాళ్ళను తలచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు.ఆ పిల్లాడ్ని చూసి ఆ ఊరివారంతా బాధ పడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు .....  ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి  "ఎందుకు అనవసరంగా బాధ...

Telugu story

 *#డిగ్నిటీ ఆఫ్ లేబర్* సికిద్రాబాద్ to ఖమ్మం ట్రైన్ లో వస్తున్నా. నాముందు ఓ  కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు.. “నేను... *ఏరా తమ్ముడూ!!* సమోసాలు మెుత్తం అమ్మేసావా....”?? “అవును సార్!” “పాపం రోజంతా కష్టపడుతున్నావ్? “అవును సార్!!  ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!” ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..??? “రూపాయి వస్తుంది సార్!!” “రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??” “మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు *3,000 – 3,500* అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. *నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే..* వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా… “తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని” “లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!! “ఇవి కాకుండా ఏం చేస్తావు!!” “వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ” ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…???...

Telugu story

 నారింజ పండ్లు 🌱ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.  🌱పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు.  🌱అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.  🌱ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు.  🌱ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు.  🌱నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ.... 🌱ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు స...

Telugu story

 నందవరంలో నివసించే చంద్రయ్య దగ్గర ఒక అందమైన గుర్రం ఉంది. దాని కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యం చేయడం నేర్పాడు. అవి ఘల్లుఘల్లుమని శబ్దం చేస్తుంటే భలే ఉండేది. పెళ్లిళ్లు, జాతర్లలో గజ్జెలగుర్రంతో నాట్యం చేయించడానికి చంద్రయ్యను పిలిచేవారు. అందుకుగాను డబ్బులు ఇచ్చేవారు. అతనికి చందు అనే కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు సెలవుదినాల్లో చందూను వెంటతీసుకెళ్లేవాడు చంద్రయ్య. గజ్జెలగుర్రం నాట్యం చూసి ఆనందించే వాడు. ఒక రోజు ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చే వేళకు సాయంత్రమైంది. గుర్రాన్ని కట్టేసి తండ్రీకొడుకులు అలసటతో మంచంపై వాలిపోయారు. వెంటనే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయట నుంచి ఎవరో గట్టిగా పిలుస్తుండడంతో లేచి వచ్చారు. ఇంటి ముందు బారెడుగెడ్డం, మూరెడు మీసం ఉన్న ఒక పొట్టి మనిషి ఉన్నాడు. అతను చంద్రయ్యతో ‘అయ్యా! నా పేరు జడలయ్య. మా ఇంట్లో తాతలకాలం నాటి నాలుగు గజ్జెలు ఒక రాగిచెంబులో ఉన్నాయి. ఏ ఉపయోగం లేని వీటిని తరతరాలుగా ఇంట్లో ఖాళీగా ఉంచుకోవడం ఎందుకు.. అందుకే అమ్మెద్దామనుకుంటున్నాను’ అని చెప్పి, గజ్జెలను తీసి చేతికిచ్చాడు. చంద్రయ్య వాటిని అటూఇటూ కదిలించాడు. అవి శ్రావ్యంగా, ఎంతో మధురమైన శబ్దంతో ...

Telugu story

 అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు  జడ్జి విషయమేంటని అడిగితే  ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు  జడ్జి: దొంగతనం చేసావా  పిల్లాడు : అవును మేడం  జడ్జి :ఏమీ దొంగతనం చేసావు  పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్  జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా  పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం  జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా  పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ                        అనారోగ్యం అన్నాడు  జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు  పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని                        మేడం అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు                సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు...
 నాటి పాతాళ లోకమే నేటి అమెరికా! ➖➖➖➖➖➖➖➖ పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు. 👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు  👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glaci...